కేరళలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. కోజికోడ్ ఎయిర్పోర్టు రన్వేపై విమానం క్రాష్ అయ్యింది. రన్వేపై అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం ధ్వంసమవ్వగా పలువురికి గాయాలయ్యాయి.
కేరళలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. కోజికోడ్ ఎయిర్పోర్టు రన్వేపై విమానం క్రాష్ అయ్యింది. రన్వేపై అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం ధ్వంసమవ్వగా పలువురికి గాయాలయ్యాయి.
కేరళలో ఎయిరిండియా విమానానికి ప్రమాదం pic.twitter.com/6FjppGYGUK
— Asianetnews Telugu (@asianet_telugu)
ప్రమాద విషయం తెలుసుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఇప్పటికే భారీగా అంబులెన్సులు అక్కడికి చేరుకున్నట్లుగా సమాచారం. వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి 191 మంది ప్రయాణికులతో ఈ విమానం కేరళకు వస్తోంది.
ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా, పదుల సంఖ్యలో గాలయాలైనట్లుగా తెలుస్తోంది. భారీ వర్షమే ప్రమాదానికి కారణమని డీజీసీఏ ప్రకటించింది. ఇంకా వర్షం కురస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
Plane Skids Off Runway During Landing, Splits In Two pic.twitter.com/C1az9HmE12
— Asianetnews Telugu (@asianet_telugu)