ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఏడుగురు మావోలు హతం

Siva Kodati |  
Published : Aug 03, 2019, 10:58 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఏడుగురు మావోలు హతం

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రాజ్‌నంద్‌గావ్‌లోని సీతాగోటా అటవీప్రాంతంలో భద్రతా దళాలకు, మావోలకు జరిగిన ఎదురుకాల్పులోల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి ఏకే-47, 303 రైఫిల్స్, 12 బోర్‌గన్స్, సింగిల్ షాట్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రాజ్‌నంద్‌గావ్‌లోని సీతాగోటా అటవీప్రాంతంలో భద్రతా దళాలకు, మావోలకు జరిగిన ఎదురుకాల్పులోల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి ఏకే-47, 303 రైఫిల్స్, 12 బోర్‌గన్స్, సింగిల్ షాట్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్