నిరాని షుగర్స్ లో బాయిలర్ పేలి ఆరుగురు మృతి

Published : Dec 16, 2018, 04:12 PM IST
నిరాని షుగర్స్ లో బాయిలర్ పేలి ఆరుగురు మృతి

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని నిరాని షుగర్స్‌ ఫ్యాక్టరీలో ఆదివారం నాడు బాయిలర్ పేలి ఆరుగురు మృతి చెందారు


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని నిరాని షుగర్స్‌ ఫ్యాక్టరీలో ఆదివారం నాడు బాయిలర్ పేలి ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

నిరాని షుగర్ ఫ్యాక్టరీ మాజీ మంత్రికి చెందిందిగా స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని  బాయిలర్ పేలుడుకు గల కారణాలను  ఆరా తీస్తున్నారు.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను  సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

 

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu