నిరాని షుగర్స్ లో బాయిలర్ పేలి ఆరుగురు మృతి

Published : Dec 16, 2018, 04:12 PM IST
నిరాని షుగర్స్ లో బాయిలర్ పేలి ఆరుగురు మృతి

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని నిరాని షుగర్స్‌ ఫ్యాక్టరీలో ఆదివారం నాడు బాయిలర్ పేలి ఆరుగురు మృతి చెందారు


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని నిరాని షుగర్స్‌ ఫ్యాక్టరీలో ఆదివారం నాడు బాయిలర్ పేలి ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

నిరాని షుగర్ ఫ్యాక్టరీ మాజీ మంత్రికి చెందిందిగా స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని  బాయిలర్ పేలుడుకు గల కారణాలను  ఆరా తీస్తున్నారు.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను  సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!