మధ్యప్రదేశ్ లో బస్సు బోల్తా... ఆరుగురు మృతి

Published : Oct 03, 2019, 08:55 AM ISTUpdated : Oct 03, 2019, 09:02 AM IST
మధ్యప్రదేశ్ లో బస్సు బోల్తా... ఆరుగురు మృతి

సారాంశం

ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బుధవారం అర్థరాత్రి రైసేన్ లోని నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు.


మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బుధవారం అర్థరాత్రి రైసేన్ లోని నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Jobs : రంగాల వారీగా టార్గెట్స్ ఫిక్స్... ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు
Bank Holidays : అయ్యబాబోయ్.. ఈ నెలలో బ్యాంకులకు ఇన్ని సెలవులా? ఓసారి ఈ లిస్ట్ చూసుకోండి