లడఖ్‌ లో 4.3 తీవ్రతతో భూకంపం...

Published : Mar 28, 2023, 12:53 PM IST
లడఖ్‌ లో 4.3 తీవ్రతతో భూకంపం...

సారాంశం

లడఖ్ లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం ఈ భూకంపం వచ్చిందని ఎన్‌సిఎస్ తెలిపింది. 

లేహ్ : కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ఈరోజు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
ఉదయం 10.47 గంటలకు భూమి కంపించింది. ఇప్పటివరకు, భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగినట్లు తెలియలేదు. భూకంప కేంద్రం లేహ్ పట్టణానికి ఉత్తరాన 166 కిలోమీటర్ల దూరంలో  105 కిలోమీటర్ల లోతులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?