అయోధ్యలో ఉగ్రదాడి: నలుగురికి జీవిత ఖైదు, మరోకరి విముక్తి

Published : Jun 18, 2019, 04:13 PM IST
అయోధ్యలో ఉగ్రదాడి: నలుగురికి జీవిత ఖైదు, మరోకరి విముక్తి

సారాంశం

2005లో అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు విధించింది. మరోకరికి ఈ కేసు నుండి విముక్తిని కల్పించింది.

న్యూఢిల్లీ : 2005లో అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు విధించింది. మరోకరికి ఈ కేసు నుండి విముక్తిని కల్పించింది.

2005 జూలై 5వ తేదీన అయోధ్యలోని  జైషే మహ్మద్ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక కోర్టు మంగళవారం నాడు తీర్పును వెలువరించింది.

 నేపాల్ బోర్డర్ నుండి  తీవ్రవాదులు ఈ ప్రాంతానికి చేరుకొన్నారు. యాత్రికుల మాదిరిగా  అయోధ్యకు చేరుకొని  దాడికి దిగారు.  ఈ ఘటనకు పాల్పడిన నలుగురి తీవ్రవాదులకు జీవిత ఖైదు విధించారు. ఈ కేసులో మరోకరికి సంబంధం లేదని భావించిన కోర్టు ఆయనకు విముక్తిని ప్రసాదించింది.

PREV
click me!

Recommended Stories

జెన్‌జీల‌ మాటున‌ కంత్రిగాళ్లు.. జంత‌ర్ మంత‌ర్ నిర‌స‌న‌ల్లో హత్యలు, అత్యాచార నిందితులు
పేపర్ లీక్ చేయాలంటే తడిసిపోయేలా కొత్త చట్టం పదేళ్లు జైలుశిక్ష, 10కోట్లు జరిమానా| Asianet News Telugu