తమిళనాడులో ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు, ఇద్దరు సజీవ దహనం

Siva Kodati |  
Published : Sep 07, 2022, 05:45 PM IST
తమిళనాడులో ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు, ఇద్దరు సజీవ దహనం

సారాంశం

తమిళనాడులోని దిండిగల్‌లో రోడ్డు ప్రమాదం జరిగి బస్సు మంటల్లో చిక్కుకున్న ఘటనలో ఇద్దరు సజీవ దహనమవ్వగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫైరింజిన్ చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్థమైంది.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదం కారణంగా బస్సులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దిండిగల్ జిల్లా బైక్‌ను ఢీకొట్టింది బస్సు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు అగ్నికీలల్లో చిక్కుకుంది. అలర్ట్ అయిన ప్రయాణీకులు బస్సులోంచి దూకి పరుగులు తీశారు. సమాచారం అందుకుని ఫైరింజిన్ చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్థమైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu