మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

Published : Aug 19, 2019, 06:37 AM IST
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

సారాంశం

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమావంలో 12 మంది మృతి చెందారు. 


ముంబై:మహారాష్ట్రలోని దులే జిల్లా దొండైచ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు, కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంబవించింది. ఔరంగబాద్ నుండి మహారాష్ట్ర వైపు బస్సు వెళ్తుంది.

ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం సంచలనం.. 816 సీట్లు.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎంపీ స్థానాలు ఇవే !
Modi Speech on Delimitation in Parliament డీ లిమిటేషన్ పైపార్లమెంటులో మోదీ స్పీచ్ | Asianet Telugu