టైమ్స్ నౌ సర్వే: ఎన్డీఏకే ఆధిక్యత, మోడీకే పట్టం

Siva Kodati |  
Published : May 19, 2019, 06:40 PM ISTUpdated : May 19, 2019, 06:59 PM IST
టైమ్స్ నౌ సర్వే: ఎన్డీఏకే ఆధిక్యత, మోడీకే పట్టం

సారాంశం

లోక్‌సభ ఎన్నికలపై టైమ్స్ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ కూటమికే ఆధిక్యతను కట్టబెట్టింది. మోడీయే మరోసారి ప్రధాని పదవిని అందుకంటారని సర్వేలో తెలిపింది. 

లోక్‌సభ ఎన్నికలపై టైమ్స్ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ కూటమికే ఆధిక్యతను కట్టబెట్టింది. మోడీయే మరోసారి ప్రధాని పదవిని అందుకంటారని సర్వేలో తెలిపింది. 

ఎన్డీఏ-306
యూపీఏ- 132
ఇతరులు- 104

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు