
చీము కారుతూ వుండేది. చికాకు పెడ్తూ వుండేది.
తగు జాగ్రత్తలతో మెలగాల్సి వచ్చేది. తరచుగా కాటన్ దొర కాళ్ళు మొక్కాల్సి వచ్చేది.
ఖాళీగా వుండడం వల్ల అనుకుంటా, అనేకానేక
కంప్లైంట్లు చేసేది. అటూఇటుగా ఆర్నెళ్ళకోసారైనా ధన్వంతరి వారసులకు ధనం సమర్పించాల్సి వచ్చేది.
తావీదు మహిమలా అనుభవంలోకి వచ్చింది. మొబైల్ ఫోన్ వాడకంతో జరిగిన మొదటి మేలులా అనిపిస్తోంది.
చెవి ఎండిపోయింది!
మరింత తెలుగు సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature