రంగనాథ్‌ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Siva Kodati |  
Published : Sep 18, 2021, 08:26 PM IST
రంగనాథ్‌ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

సారాంశం

ప్రముఖ రచయిత రంగనాథ్‌ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కన్నడ నవల "ఓం నమోః "ను తెలుగులోకి  రంగనాథ్‌ రామచంద్రరావు అనువదించారు. ఓం నమోః నవలను కన్నడంలో శాంతినాథ్ దేసాయి రాసారు.

ప్రముఖ రచయిత రంగనాథ్‌ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కన్నడ నవల "ఓం నమోః "ను తెలుగులోకి  రంగనాథ్‌ రామచంద్రరావు అనువదించారు. ఓం నమోః నవలను కన్నడంలో శాంతినాథ్ దేసాయి రాసారు. రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాకు చెందినవారు. రామచంద్రరావు  "సిగ్నల్" కథా సంపుటిని అను సృజన చేసారు. దీనిలో భూమి పైన ఉండే మనుషులు స్వభావాల్లో, ఆలోచనల్లో ఒక్కలాంటి వాళ్ళేనని వివరించారు.  ప్రపంచంలో ఉన్న మంచితనం, కరుణ, ప్రేమ, దుర్మార్గం, మోసం, వంచన ఏ మాత్రం రూపం మార్చుకోకుండా అందరిలో ఒకలాగే ఉన్నాయని చక్కగా వివరించారు.
 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం