మయాన్మార్‌లో జడ్జి సహా ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష

Published : Sep 03, 2018, 10:42 AM ISTUpdated : Sep 09, 2018, 12:36 PM IST
మయాన్మార్‌లో జడ్జి సహా ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష

సారాంశం

మయాన్మార్‌లో జడ్జి సహా ఇద్దరు విదేశీ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. యాంగాన్ ఉత్తర జిల్లా జడ్జి యే విన్, క్యాయేవ్ సోయ్‌లు  దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను వేరే దేశాల వారికి చేరవేసి దేశ భద్రతకు ముప్పు వాటిల్లడానికి పరోక్షంగా కారణమైన ఈ ముగ్గురికి అక్కడి చట్టాల ప్రకారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది

మయాన్మార్‌లో జడ్జి సహా ఇద్దరు విదేశీ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. యాంగాన్ ఉత్తర జిల్లా జడ్జి యే విన్, క్యాయేవ్ సోయ్‌లు  దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను వేరే దేశాల వారికి చేరవేసి దేశ భద్రతకు ముప్పు వాటిల్లడానికి పరోక్షంగా కారణమైన ఈ ముగ్గురికి అక్కడి చట్టాల ప్రకారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది.

అయితే ఇద్దరు జర్నలిస్టులను క్షమించి వదిలివేసి... వారిని తమకు అప్పగించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి.. మయాన్మార్ ప్రభుత్వాన్ని కోరింది.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగుల ప‌రిస్థితి ప్రమాదంలో పడనుందా.? ఇరాన్ దెబ్బ గ‌ట్టిగానే ప‌డేలా ఉందిగా.
World War3: మూడో ప్ర‌పంచ యుద్ధం మొద‌లైందా.? ప్ర‌పంచం రెండుగా చీలిపోనుందా.