అమెరికాలో జనంపై మహిళ కాల్పులు.. ముగ్గురు మృతి.. తాను ఆత్మహత్య

sivanagaprasad kodati |  
Published : Sep 21, 2018, 10:12 AM IST
అమెరికాలో జనంపై  మహిళ కాల్పులు.. ముగ్గురు మృతి.. తాను ఆత్మహత్య

సారాంశం

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ మహిళ జనంపై కాల్పులు జరిపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. మేరీలాండ్‌లోని బాల్టిమోర్ ప్రాంతంలో తుపాకి ధరించిన మహిళ జనంపై కాల్పులు జరిపి.. అదే తుపాకితో తాను ఆత్మహత్యకు పాల్పడింది.

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ మహిళ జనంపై కాల్పులు జరిపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. మేరీలాండ్‌లోని బాల్టిమోర్ ప్రాంతంలో తుపాకి ధరించిన మహిళ జనంపై కాల్పులు జరిపి.. అదే తుపాకితో తాను ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన మహిళ ఎవరు..? తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Iran: ఇరాన్ ప్రాక్సీ నెట్‌వ‌ర్క్ కొత్త రూపం.. మునుపటి కంటే ఎందుకు ప్రమాదకరం?
Donald Trump: మ‌రో కొత్త పంచాయ‌తీ మొద‌లు పెట్టిన ట్రంప్‌.. హార్మోజ్ మాదే అంటూ ప్ర‌క‌ట‌న