ఆఫ్ఘనిస్తాన్: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్‌.. 14 మంది మృతి

Siva Kodati |  
Published : Oct 03, 2021, 05:46 PM IST
ఆఫ్ఘనిస్తాన్: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్‌.. 14 మంది మృతి

సారాంశం

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు  పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలో చోటు చేసుకున్న  ఈ పేలుళ్లలో 14 మంది మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. మసీదులో పేలుడు జరిగినట్లు తాలిబన్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు  పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలో చోటు చేసుకున్న  ఈ పేలుళ్లలో 14 మంది మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. మసీదులో పేలుడు జరిగినట్లు తాలిబన్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?