ఇండోనేషియా: 10 వేల అడుగుల ఎత్తులో ఫ్లైట్ మిస్సింగ్.. విమానంలో 60 మంది

Siva Kodati |  
Published : Jan 09, 2021, 05:00 PM IST
ఇండోనేషియా: 10 వేల అడుగుల ఎత్తులో ఫ్లైట్ మిస్సింగ్.. విమానంలో 60 మంది

సారాంశం

ఇండోనేషియాలో విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి బయల్దేరిన కాసేపటికే విమానం సిగ్నల్స్ కట్ అయిపోయాయి. విమానం టేకాఫ్ అయిన తర్వాత రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.

ఇండోనేషియాలో విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి బయల్దేరిన కాసేపటికే విమానం సిగ్నల్స్ కట్ అయిపోయాయి. విమానం టేకాఫ్ అయిన తర్వాత రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.

శ్రీ విజయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-500 క్లాసిక్ విమానం (ఫ్లైట్ నెంబర్ ఎస్‌జే 182) జకార్తా నుంచి పోంటియానక్‌కు బయల్దేరింది. అదృశ్యమైన విమానంలో 56 మంది ప్రయాణికులు వున్నారు. వీరిలో 46 మంది పెద్దలు, ఏడుగురు చిన్నారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు