కుప్పకూలిన విమానం: తొమ్మిది మంది మృతి

Published : Dec 01, 2019, 12:14 PM IST
కుప్పకూలిన విమానం: తొమ్మిది మంది మృతి

సారాంశం

దక్షిణ డకోటాలో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో  తొమ్మిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

చంబర్లీన్: దక్షిణ డకోటాలో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో  తొమ్మిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

శనివారం మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు  విమానం కుప్పకూలింది.  ఈ ఘటనలో విమానంలో ఉన్న 9మంది మృతి చెందారు.ఈ ఘటన సియోక్స్ జలపాతానికి 225.3 కి.మీ దూరంలో  ఈ ఘటన చోటు చేసుకొంది.

దక్షిణ మధ్య  దక్షిణ డకోటా వాతావరణ శాఖ శీతాకాలపు గాలులు వీస్తాయని హెచ్చరించిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొందని  మీడియా కథనాలు వెలువడ్డాయి.ఈ ఘటనపై ఎన్‌టీఎస్‌బీ ఇన్వేస్టిగేటర్లు  విచారణ చేయనున్నట్టుగా అధికారులు ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

ఇక్క‌డ ఎన్ని అణు బాంబులు ప‌డ్డా ఏం కాదు.. ప్ర‌పంచంలో అత్యంత భ‌ద్ర‌మైన దేశం ఏదో తెలుసా?
Iran Israel War : ఇండియాను తాకిన ఇరాన్-ఇజ్రాయెల్ వార్ సెగ.. విశాఖవాసులు బిగ్ షాక్