Afghanistan News:ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు 18 మంది మృతి

Published : Apr 21, 2022, 03:49 PM ISTUpdated : Apr 22, 2022, 11:21 AM IST
 Afghanistan News:ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు 18 మంది మృతి

సారాంశం

ఆఫ్ఘనిస్తాన్ లో గురువారం నాడు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకొన్న పేలుడు ఘటనలో 18 మంది మరణించారు. మరో 66 మంది గాయపడ్డారు. 

కాబూల్: Afghanistanలో గురువారం నాడు వరుస Bomb Blast పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. Kabul సహా ఐదు చోట్ల పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు 65 మంది గాయపడ్డారు.

ఆఫ్ఘనిస్తాన్ లోని బాల్క్ ఫ్రావిన్స్  రాజధాని మజార్ ఎ షరీఫ్ లోని సెహ్ డోకాన్ ప్రాంతంలో పేలుడు చోటు చేసుకొంది. షియా మసీదులో పేలుడు చోటు చేసుకొందని  స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుడులో 18 మంది మరణించారు. 66 మంది గాయపడ్డారని నివేదికలు అందుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే