Afghanistan News:ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు 18 మంది మృతి

Published : Apr 21, 2022, 03:49 PM ISTUpdated : Apr 22, 2022, 11:21 AM IST
 Afghanistan News:ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు 18 మంది మృతి

సారాంశం

ఆఫ్ఘనిస్తాన్ లో గురువారం నాడు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకొన్న పేలుడు ఘటనలో 18 మంది మరణించారు. మరో 66 మంది గాయపడ్డారు. 

కాబూల్: Afghanistanలో గురువారం నాడు వరుస Bomb Blast పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. Kabul సహా ఐదు చోట్ల పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు 65 మంది గాయపడ్డారు.

ఆఫ్ఘనిస్తాన్ లోని బాల్క్ ఫ్రావిన్స్  రాజధాని మజార్ ఎ షరీఫ్ లోని సెహ్ డోకాన్ ప్రాంతంలో పేలుడు చోటు చేసుకొంది. షియా మసీదులో పేలుడు చోటు చేసుకొందని  స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుడులో 18 మంది మరణించారు. 66 మంది గాయపడ్డారని నివేదికలు అందుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు