నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి

By narsimha lodeFirst Published Dec 21, 2018, 9:00 PM IST
Highlights

నేపాల్‌లోని  డాంగే సమీపంలో  శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  16 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
 


ఖాట్మాండ్: నేపాల్‌లోని  డాంగే సమీపంలో  శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  16 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

తులసీపూర్-కాపూర్‌కోట్ రోడ్డులో 400 మీటర్ల రోడ్డులో బస్సు బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

click me!