నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి

Published : Dec 21, 2018, 09:00 PM IST
నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి

సారాంశం

నేపాల్‌లోని  డాంగే సమీపంలో  శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  16 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.  


ఖాట్మాండ్: నేపాల్‌లోని  డాంగే సమీపంలో  శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  16 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

తులసీపూర్-కాపూర్‌కోట్ రోడ్డులో 400 మీటర్ల రోడ్డులో బస్సు బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే
20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..