నాచారం డీపీఎస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు, పోలీసుల తనిఖీలు

Siva Kodati |  
Published : Mar 10, 2020, 02:37 PM ISTUpdated : Mar 10, 2020, 02:39 PM IST
నాచారం డీపీఎస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు, పోలీసుల తనిఖీలు

సారాంశం

నాచారంలోని ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు, అధికారులు, పాఠశాల సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. స్థానిక డీపీఎస్ స్కూలులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ ద్వారా సందేశం పంపాడు. 

నాచారంలోని ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు, అధికారులు, పాఠశాల సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. స్థానిక డీపీఎస్ స్కూలులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ ద్వారా సందేశం పంపాడు.

దీంతో స్కూలు యజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ హడావిడితో విద్యార్ధులు, చిన్నారులు భయాందోళనలకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ శివారులో మరో ఆదిభట్ల రెడీ, రెండువేల కోట్లతో స్మార్ట్ సిటీ.. భవిష్యత్ లో రియల్ బూమ్ ఖాయం
Half Day Schools : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఫిబ్రవరి 19 నుండే ఆ స్కూళ్లకు ఒంటిపూట