భారతీయ రైల్వేలో హై అఫీషియల్ కోటా ఉంటుంది. ఈ కోటాలో ఎమర్జెన్సీ టికెట్లు రిజర్వ్ చేస్తారు. ఇక్కడ వెయిటింగ్ టికెట్ ఇచ్చినా కన్ఫర్మ్ టికెట్ ఇస్తారు. సాధారణంగా ప్రభుత్వ అతిథులు, రైల్వే ఉన్నతాధికారులు, VIPలు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కోసం ఈ కోటా ఉంటుంది.