వైఎస్ షర్మిల నల్గొండ టూర్... పూలవర్షం కురిపించిన అభిమానులు
First Published Jun 16, 2021, 3:33 PM ISTనల్గొండ: తెలంగాణ రాజకీయాలపై దృష్టిపెట్టిన ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ కూతురు షర్మిల తాజాగా నల్గొండ జిల్లాలో పర్యటించారు. నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న ఆమె ప్రభుత్వోద్యాగాల కోసం ప్రయత్నించి ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలను పరామర్శించారు. అంతేకాకుండా నల్గొండ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ షర్మిల పర్యటన సాగుతోంది.