Photo Gallery: డిల్లీలో కేటీఆర్ బిజీబిజీ... రక్షణ మంత్రి రాజ్నాథ్ తో భేటీ
First Published Oct 30, 2019, 11:03 PM ISTతెెలంగాణ మంత్రి కేటీ రామారావు డిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చ కొనసాగినట్లు సమాచారం. అలాగే కేేటీఆర్ డిల్లీలోనే వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.