ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.పరీక్షా కేంద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ప్రతి విద్యార్ధి మద్య ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు.
ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.పరీక్షా కేంద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ప్రతి విద్యార్ధి మద్య ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు.