చిన్న జీయర్ స్వామిజీని పరామర్శించిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)

First Published Sep 14, 2020, 6:53 PM IST

హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల చిన జీయర్ మాతృమూర్తి అలివేళు మంగతాయారు (85) పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సంతాపం తెలియచేశారు. స్వయంగా ఆశ్రమానికి వెళ్లి చినజియర్ స్వామికి    తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తున్న చినజియర్ స్వామి
undefined
సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజియర్ స్వామి
undefined
చినజియర్ స్వామిని పరామర్శిస్తున్న కేసీఆర్
undefined
చినజియర్ స్వామి ఆశ్రమంలో సీఎం కేసీఆర్
undefined
సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి
undefined
పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజియర్ స్వామి
undefined
సీఎం కేసీఆర్ తో ముచ్చటిస్తున్న చినజియర్ స్వామి
undefined
చినజియర్ స్వామిని నమస్కరిస్తున్న సీఎం కేసీఆర్
undefined
click me!