
రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టింది.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.
రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టింది.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.
హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుండి సురభివాణీని బరిలోక దింపి టీఆర్ఎష్ విజయం సాధించింది. పీవీ నరసింహారావు కూతురుగా సురభివాణిని బరిలోకి దింపి విజయం సాధించేలా కేసీఆర్ వ్యూహాం సక్సెస్ అయింది.
హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుండి సురభివాణీని బరిలోక దింపి టీఆర్ఎష్ విజయం సాధించింది. పీవీ నరసింహారావు కూతురుగా సురభివాణిని బరిలోకి దింపి విజయం సాధించేలా కేసీఆర్ వ్యూహాం సక్సెస్ అయింది.
ఈ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ వరాల జల్లు కురిపించింది. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు వివరించారు.
ఈ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ వరాల జల్లు కురిపించింది. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు వివరించారు.
మరో వైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కూడ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో వైపు ఈ ఎన్నికలను టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది.
మరో వైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కూడ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో వైపు ఈ ఎన్నికలను టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది.
ఓటర్ల నమోదు నుండి ప్రచారం వరకు ప్రతి అంశాన్ని టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు మండలాలవారీగా ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు. తమకు కేటాయించిన మండలాల్లో నేతలు విస్తృతంగా పర్యటించారు.
ఓటర్ల నమోదు నుండి ప్రచారం వరకు ప్రతి అంశాన్ని టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు మండలాలవారీగా ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు. తమకు కేటాయించిన మండలాల్లో నేతలు విస్తృతంగా పర్యటించారు.
రెండు దఫాల్లో హైద్రాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుండి టీఆర్ఎస్ విజయం సాధించలేదు. కానీ ఈ దఫా మాత్రం ఈ స్థానంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. పీవీ నరసింహారావు కూతురును ఈ స్థానంలో బరిలోకి దింపడం ద్వారా ఆ పార్టీకి కలిసివచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
రెండు దఫాల్లో హైద్రాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుండి టీఆర్ఎస్ విజయం సాధించలేదు. కానీ ఈ దఫా మాత్రం ఈ స్థానంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. పీవీ నరసింహారావు కూతురును ఈ స్థానంలో బరిలోకి దింపడం ద్వారా ఆ పార్టీకి కలిసివచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుండే అభ్యర్ధుల ఎంపికతో పాటు గెలుపుఓటముల విషయమై కేసీఆర్ సర్వే నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుండే అభ్యర్ధుల ఎంపికతో పాటు గెలుపుఓటముల విషయమై కేసీఆర్ సర్వే నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు.
అన్ని పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత హైద్రాబాద్ మహబూబ్ నగర్, రంగారెడ్డి స్థానంలో పీవీ నరసింహారావు కూతురు సురభి వాణి పేరును తెరమీదికి తెచ్చారు.
అన్ని పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత హైద్రాబాద్ మహబూబ్ నగర్, రంగారెడ్డి స్థానంలో పీవీ నరసింహారావు కూతురు సురభి వాణి పేరును తెరమీదికి తెచ్చారు.
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. పార్టీ నేతలు, ప్రజాప్రతినిదులతో కేటీఆర్ కూడ సమావేశాలు నిర్వహించారు.పార్టీ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించారు.
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. పార్టీ నేతలు, ప్రజాప్రతినిదులతో కేటీఆర్ కూడ సమావేశాలు నిర్వహించారు.పార్టీ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించారు.
ఈ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది.
ఈ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 17 వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఉత్సాహంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ 17 వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఉత్సాహంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తోంది.
ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత నిరాశలో ముంచెత్తాయి.
ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత నిరాశలో ముంచెత్తాయి.