UP Chunav 2022: छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल बोले- छुट्टा पशुओं को CM योगी के निवास स्थल पर छोड़ देना चाहिए
ఈ రాష్ట్రాలకు కూడా కొత్త ఇంచార్జీలు :
తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఇంచార్జీలను మార్చింది ఏఐసిసి. ఇలా మొత్తం 9 మంది పాత ఇంచార్జీలను తప్పించి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జులు వచ్చారు. పంజాబ్, జమ్ము కశ్మీర్ లకు కొత్త జనరల్ సెక్రటరీలను నియమించారు.
రాష్ట్రాల వారిగా కొత్త ఇంచార్జీలు :
1. తెలంగాణ - మీనాక్షి నటరాజన్
2. హిమాచల్ ప్రదేశ్ - రజనీ పాటిల్
3. హర్యానా - బీకే హరిప్రసాద్
4. మధ్య ప్రదేశ్ - హరీష్ చౌదరి
5. తమిళనాడు - గిరీశ్ చోడాంకర్
6. ఒడిశా - అజయ్ కుమార్ లుల్లూ
7. జార్ఖండ్ - కె. రాజు
8. మణిఫూర్, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్ - సప్తగిరి శంకర్ ఉల్కా
9. బిహార్ - కృష్ణ అల్లవారు
10. పంజాబ్ (AICC జనరల్ సెక్రటరీ) - భూపేష్ భగేల్
11. జమ్మూ కాశ్మీర్ ఆండ్ లద్దాఖ్ (AICC జనరల్ సెక్రటరీ) - సయ్యద్ నసీర్ హుస్సేన్