కంటి వెలుగు మొదటిదశను విజయవంతంగా పూర్తిచేసిన తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే కంటి వెలుగు రెండో దశను ప్రారంభించింది. కేరళ, పంజాబ్, డిల్లీ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, భగవంత్ మన్, కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో కంటివెలుగు రెండో దశను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు కొనసాగతున్నాయి.