ఇండిపెండెన్స్ డే: త్రివర్ణ కాంతులతో మెరిసిన భాగ్యనగరం (ఫొటోస్)
First Published Aug 15, 2019, 11:29 AM ISTదేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాటశాలలు, కళాశాలలు త్రివర్ణ రంగులతో ముస్తాబయ్యాయి. భాగ్యనగరంలో చాలా ప్రదేశాలు చూపరులను ఆకర్షిస్తున్నారు. అందులో కొన్ని టాప్ పిక్స్ పై ఓ లుక్కేద్దామా..