దత్తాత్రేయ దంపతులకు తమిళసై పాదాభివందనం... అలయ్ బలయ్ లో అరుదైన దృశ్యాలు
First Published Oct 10, 2019, 7:49 PM ISTమాజీ కేంద్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ జలవిహార్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దసరా తర్వాతి రోజు ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ దంపతులకు పాదాభివందనం చేయడం ప్రదాన ఆకర్షణగా నిలిచింది.