వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఎఐసీసీ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన సూచించారు.ఈ నెల 28వ తేదీన గవర్నర్ కు వినతిపత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు. అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్, మజ్దూర్ బచావో దినంగా పాటించాలని ఆయన కోరారు.
వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఎఐసీసీ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన సూచించారు.ఈ నెల 28వ తేదీన గవర్నర్ కు వినతిపత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు. అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్, మజ్దూర్ బచావో దినంగా పాటించాలని ఆయన కోరారు.