ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఈ సెలవుల్లో శ్రీరామనవమి, భోగి, సంక్రాంతి, బోనాలు, దీపావళి, క్రిస్మస్, ఈద్ మిలాదున్ నబి, హోలీ, ఉగాది వంటి పండుగలకు పబ్లిక్ హాలిడేస్ గా ప్రకటించారు.
శ్రీ పంచమి, మహావీర్ జయంతి, బుద్ధ పూర్ణిమ, దుర్గాష్టమి, క్రిస్మస్ ఈవ్ వంటి రకరకాల పండుగలను ఆప్షనల్ హాలిడేస్ గా ఇచ్చారు. ఆయా సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, విద్యా సంస్థలు సెలవు ఇవ్వాలో లేదో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాయి.