గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా సైట్లో యాడ్ బ్లాకర్ వాడుతున్న యూజర్లను అరికట్టడానికి ప్రయత్నాలను రెట్టింపు చేసింది. ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం, యాడ్ బ్లాకర్లను డిసేబుల్ చేసి యాడ్లను చూడలని లేదా యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం $14 చెల్లించమని అడిగే అలర్ట్ ఇప్పుడు పెరుగుతున్న యూట్యూబ్ యూజర్లు చూస్తున్నారు.