టెక్ దిగ్గజం గూగుల్ 'గూగుల్ ఫిక్సెల్' స్మార్ట్ ఫోన్లను భారత్ లోనే తయారు చేయనున్నట్లు ప్రకటించింది. వాటిలో, ఫిక్సెల్ స్మార్ట్ఫోన్లకి చెందిన 'గూగుల్ ఫిక్సెల్ 8' స్మార్ట్ఫోన్ మొదటిసారిగా భారతదేశంలో తయారు చేసి విడుదల చేయనున్నారు. ఈ ఫోన్లు 2024 నాటికి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.