తన నెట్వర్క్ విస్తరణలో భాగంగా రిలయన్స్ జియో పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, జి.మాడుగుల, పేద బయలు, జి.కె.వీధి, డుంబ్రిగూడ వంటి మారుమూల గ్రామాలకు ఇప్పుడు హై-స్పీడ్ 4 జి సేవలు అందిస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతాలలో నివసించే విద్యార్థులు ఈ కరోనా సమయంలో బయటకు వెళ్ళకుండా వారి విద్యను కొనసాగించడానికి, మరియు ప్రజలు సురక్షితంగా ఉండడానికి సహాయపడుతోంది.