బీసీసీఐ ఫైనలైజ్ చేసిన ప్రాబబుల్స్ జట్లు ఇవే...
ఇండియన్ మెన్స్ టీం :
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రింకూ సింగ్.
ఇండియన్ ఉమెన్స్ టీం :
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రేణుకా ఠాకూర్, స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.