శ్రావణ వ్రతంలో ఏమి తినాలి?
శ్రావణ మాసంలో రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి. ఉపవాసం ఉన్నప్పుడు చిరుతిండికి బదులుగా ఒక గ్లాసు అరటి మిల్క్ షేక్ తాగవచ్చు.
బాదం వంటి గింజలు తీసుకోవాలి. 1 గిన్నె సలాడ్ లేదా సాబుదానా కిచ్డీని భోజనం కోసం తీసుకోవచ్చు.
లంచ్ సమయంలో 2 చపాతీలు, 1 గిన్నె పప్పు, 1 గిన్నె సూప్, 1 గిన్నె పెరుగు తీసుకుంటే మంచిది. నిద్రవేళలో 1 అరటిపండు తినండి.