రామ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణుమూర్తిని నిష్టగా పూజించి.. దేవుడి అనుగ్రహం పొందుతారు. అంతేకాదు ఈ రోజు విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని కలిపి పూజిస్తే ఎన్నో సత్ఫలితాలను పొందుతారు. అయితే ఈ ఏకాదశి రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే పూజ చేసిన ఫలితాలను కూడా పొందరు.