రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధం పవిత్రతకు ప్రతీక. ఈ రోజున అక్కా చెల్లెల్లు తమ అన్న, తమ్ముళ్లకు రాఖీని కట్టి.. వారి ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటారు. అలాగే అన్నదమ్ములు తమ అక్కా చెల్లెల్లను కాపాడతామని వాగ్దానం చేస్తారు. ఈ ఏడాది రాఖీ పండుగ రోజున పంచకం, భద్రకాలం ఏర్పడటంతో ఆగస్టు 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ పండుగను జరుపుకోకున్నారు. అయితే అన్నదమ్ముల్లకు రాఖీ కట్టేముందు ముందుగా దేవుళ్లకు రాఖీ కట్టాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా కట్టడం వల్ల ఏమౌతుంది? ఏయే దేవుళ్లకు రాఖీ కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..