మహాగౌరీ దేవిని పూజించడం వల్ల భక్తుల పాపాలన్నీ నశించిపోతాయట. అలాగే అక్షయ పుణ్యాన్ని పొందుతాడని నమ్ముతారు. అందుకే నవరాత్రుల్లో మహాగౌరి ఆరాధన సమయంలో అమ్మవారి మంత్రాలను పఠించండి. దీంతో మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సు నెలకొంటాయి. వైవాహిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు.