ఆషాడ మాసం తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి తాను శుద్ధి చేసుకుని ఇంటిని శుభ్రం చేసి తరువాత శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతం చేసేవారు మాంసాహారము, వండిన ఆహారము, చింతపండు ఉసిరి ఉలవలు, మినుములతో చేసినవి ఆహారంగా తీసుకోరాదు.