అయితే, మనీషా తనకు విపరీతమైన కడుపునొప్పి వస్తుందని చెప్పి ఆ సమయానికి ఇంటి వెనుకకు వెళ్ళింది. అక్కడ తనకోసం అప్పటికే వేచి ఉన్న బంధువుతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కడుపునొప్పి అంటూ వెళ్లిన కూతురు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులంతా వెతికారు. కానీ, ఆమె కనిపించలేదు దీంతో అందరూ కంగారు పడ్డారు.