గోపీచంద్ కి జంటగా ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ నటించారు. నాజర్, నరేష్, వెన్నెల కిషోర్, పూర్ణ కీలక రోల్స్ చేశారు. భీమా పరశురామ క్షేత్రం అనే ఓ ప్రదేశంలో ముడిపడిన కథ. ఆ ప్రాంతం వేదికగా జరిగే అరాచకాలు అరికట్టేందుకు హీరో గోపీచంద్ పోలీస్ గా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది....