2. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ డిజిటిల్ స్క్రిన్స్ కి చేరువైపోయారు. ఎవరిని చూసినా చేతుల్లో ఫోన్లే ఉంటున్నాయి. రాత్రి నిద్రపోయేవరకు ఫోన్లు, టీవీలను చూసేవారు ఉన్నారు. కానీ, డిజిటల్ స్క్రీన్ల నుండి విడిపోవడం కూడా చాలా ముఖ్యం. రాత్రి 7 గంటల తర్వాత ఫోన్లు, కంప్యూటర్లు , టీవీలను చూడటం మానుకోండి. బదులుగా, అనలాగ్ కార్యకలాపాలలో మునిగిపోండి, ఉదాహరణకు, డ్రాయింగ్, పెయింటింగ్ లేదా వంట చేయడం. ఈ కార్యకలాపాలు కంటి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మానసిక విశ్రాంతిని అందిస్తాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడతాయి.