హైదరాబాద్ లో రైలు ప్రమాదం... పట్టాలుతప్పిన ఎంఎంటీఎస్ (ఫోటోగ్యాలరీ)
First Published Mar 19, 2020, 8:54 PM ISTహైదరాబాద్: లింగంపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎంఎంటిఎస్ లోకల్ ట్రైన్ చందానగర్-ఆఫీస్ పేట రైల్వేస్టేషన్ మధ్యలో పట్టాలు తప్పింది.చివరి బోగీ చక్రం విరిగిపోయి పట్టాలపై కుంచించుకుపోయింది. దీంతో రైలు పట్టాలుతప్పి ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి హైదరాబాద్, ఫలక్ నుమాలకు వెళ్లే లోకల్ ట్రైన్ లు రద్దు చేశారు.