హైదరాబాద్ లో రైలు ప్రమాదం... పట్టాలుతప్పిన ఎంఎంటీఎస్ (ఫోటోగ్యాలరీ)

First Published Mar 19, 2020, 8:54 PM IST

హైదరాబాద్: లింగంపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎంఎంటిఎస్ లోకల్ ట్రైన్ చందానగర్-ఆఫీస్ పేట రైల్వేస్టేషన్ మధ్యలో పట్టాలు తప్పింది.చివరి బోగీ చక్రం విరిగిపోయి పట్టాలపై కుంచించుకుపోయింది. దీంతో రైలు పట్టాలుతప్పి ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి హైదరాబాద్, ఫలక్ నుమాలకు వెళ్లే లోకల్ ట్రైన్ లు రద్దు చేశారు. 

హైదరాబాద్ లో ప్రమాదానికి గురయిన లోకల్ ట్రైన్
undefined
పట్టాలపై విరిగిపడిన రైలు చక్రం
undefined
ప్రమాదానికి గురయిన ఎంఎంటీఎస్
undefined
పట్టాలపై విరిగిన చక్రం... లోకల్ రైలు ప్రమాదం
undefined
ప్రమాదానికి గురయిన లింగంపల్లి-ఫలక్‌నుమా రైలు
undefined
click me!