PhotoGallery: అమరావతి రైతులకు మద్దతుగా కదంతొక్కిన జనసేనాని
First Published Dec 31, 2019, 9:04 PM ISTఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రత్యక్షంగా నిరసనలో పాల్గొన్నారు.