PhotoGallery: అమరావతి రైతులకు మద్దతుగా కదంతొక్కిన జనసేనాని

First Published Dec 31, 2019, 9:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రత్యక్షంగా నిరసనలో పాల్గొన్నారు.  

అమరావతి రైతులకు జనసేన చీఫ్ పవన్ మద్దతు
undefined
అమరావతి ప్రజల పక్షాన ప్రత్యక్షంగా నిరసనకు దిగిన పవన్ కల్యాణ్
undefined
జనసేనాని పవన్ వెంట కదిలిన అమరావతి మహిళలు
undefined
రాజధాని మహిళలతో కలిసి రోడ్డుపై బైఠాయించిన పవన్
undefined
అమరావతి కోసం రోడ్డుపై బైఠాయించిన పవన్, నాదెండ్ల మనోహర్
undefined
ఆవేశంతో ఊగిపోతున్న పవన్
undefined
అమరావతి మహిళలు రక్షణగా నిలవగా ముందుకు కదులుతున్న పవన్ కల్యాణ్
undefined
సచివాలయం వద్ద మహిళల నిరసన
undefined
పవన్ కల్యాణ్ రాకతో మందడంలో ఉద్రిక్త పరిస్థితులు
undefined
పవన్ కల్యాణ్ ను అడ్డుకున్న పోలీసులు
undefined
అమరావతి రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పవన్
undefined
ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్
undefined
నిరసనలో పాల్గొన్నవారికి నమస్కరిస్తున్న పవన్
undefined
రాజధాని మహిళతో మాట్లాడుతున్న పవన్
undefined
అమరావతి మహిళలతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
undefined
అమరావతి కోసం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పవన్
undefined
అమరావతి రైతులకు జనసేన చీఫ్ పవన్ మద్దతు
undefined
మందడం వద్ద ఉద్రిక్త పరిస్థితులు
undefined
అమరావతి రైతులకు జనసేన చీఫ్ పవన్ మద్దతు
undefined
జనసేన చీఫ్ పవన్ ను అడ్డుకున్న పోలీసులు
undefined
రైతుల కోసం నిరసనలో పాల్గొన్న పవన్
undefined
సచివాలయం వద్ద పవన్ కల్యాణ్
undefined
click me!