సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆంధ్రావాలా డిజాస్టర్ అయ్యింది. సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ... ఒక్క చిత్రం కూడా క్లీన్ హిట్ గా నిలవలేదు. రంగంలోకి దిగిన రాజమౌళి యమదొంగ మూవీతో ఎన్టీఆర్ కి బ్రేక్ ఇచ్చాడు.