నిన్ను ఎవరు తినమన్నారు. కడుపుతో ఉన్నప్పుడు బొప్పాయి తినకూడదని తెలీదా అని తిడుతుంది .అప్పుడు అందరు అక్కడికి వస్తారు. ఇంతట్లో మల్లికా, నేను చేయలేదు అత్తయ్య గారు జానకి నాకు ఇది చేసి ఇచ్చింది అని అంటుంది. ఇంతట్లో గోవిందరాజు, పక్క వాళ్ళ మీద తొయ్యడం లో ముందు ఉంటావు.జానకి కి బొప్పాయి పళ్ళు వేయకూడదు అని తెలియదు అనుకుంటున్నావా అని అడగగా కావాలంటే మీరు అడగండి మావయ్య గారు అని అంటుంది మల్లిక.సలాడ్ నేనే చేశాను మని అందులో నేను బొప్పాయిపల్లి వేయలేదు అత్తయ్య గారు అని జానకి అంటుంది.