అదేవిధంగా, పూరీతో తన తదుపరి చిత్రం 'జన గణ మన' చేయబోతున్నాడు. ‘లైగర్’తో నష్టపోవడంతో పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ కు ఆర్థిక ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. అయితే జనగణమనకు విజయ్, పూరీ, తమ జీతాలు తీసుకోకుండా వర్క్ చేయాలని భావిస్తున్నారంట. సినిమా సక్సెస్ అయితే తర్వాత లాభాల్లో కొంత భాగాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.