అయితే పరశురామ్ తన మార్క్ మిస్ అయ్యాడనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ నిరాశ పరుస్తాయి. సినిమా రొటీన్ గా ఉంది. ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ అయితే సీరియల్ మాదిరి సాగిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో మూవీ ఊపందుకున్న భావన కలుగుతుంది. మరలా డల్ గా సాగుతుంది.