ఆహాలో డాన్స్ ఈవెంట్ సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు సందడి చేశారు. ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న.. ఈ ప్రోగ్రామ్ లో గెలిచినవారికి స్టార్ హీరోను కొరియోగ్రఫీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ లాస్ట్ మన్త్ లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ చేసే పెర్ఫామెన్స్ కు ఫిదా అయ్యాడు రౌడీ హీరో. అందులో ఒక కంటెస్టెంట్ బాధలు విని కరిగిపోయాడు.